warangal

694 Posts • 1M views
Telangana Rakshana sena
1K views 28 days ago
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana
8 likes
17 shares
Telangana Rakshana sena
1K views 23 days ago
సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూల్స్, సరైన హాస్పిటల్స్ లేవు. ఉన్న హాస్పిటల్స్ లో డాక్టర్లు లేరు. సింగరేణి హాస్పిటల్స్ లో ప్రైవేట్ ను తీసుకొచ్చి వైద్యాన్ని మరింత ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana
10 likes
15 shares