బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
2K views • 17 days ago
పేదవారు బ్రతకాలన్న,పేద,సామాన్య, బడుగు బలహీనవర్గాల ప్రజలకు మంచి,ఉజ్వల భవిష్యత్ ఉండాలన్న, వారంతా ఆర్థికంగా బలోపేతం కావాలన్న మళ్లీ వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలని ఘంటపథంగా,నొక్కి వ్యాఖ్యానించిన మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రువర్యులు వైఎస్ జగనన్న గారు! జై జై జగన్!✍️✍️✍️ #ysr
70 likes
34 shares