✋బీజేపీ🌷

17K Posts • 36M views
Sinivasu Karanki
629 views 12 days ago
గోదావరి పుష్కరాలు 2027 మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఘాట్ల ఆధునీకరణ, మెరుగైన మౌలిక వసతులతో భక్తులకు అతుత్తమ సేవలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. #bjp #😇My Status #🥳Celebrations Video🎆 #🤩మేడ్‌ ఇన్‌ ఇండియా🇮🇳 #🙆 Feel Good Status
15 likes
12 shares