Rochish Sharma Nandamuru
1K views • 25 days ago
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని 18 ఆసుపత్రులలో AI ఆధారిత అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై 15 రకాల వ్యాధులను త్వరితగతిన, ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷
13 likes
16 shares