గోదావరి పుష్కరాలు 2027 మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఘాట్ల ఆధునీకరణ, మెరుగైన మౌలిక వసతులతో భక్తులకు అతుత్తమ సేవలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
#bjp #😇My Status #🥳Celebrations Video🎆 #🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳 #🙆 Feel Good Status