😓భారీ అగ్నిప్రమాదం..చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు

30 Posts • 43K views
ACలో మంటలు.. ఏడుగురు దుర్మరణం బెంగాల్లోని బీరూమ్లో హోటల్లో మంటలు చెలరేగి ఏడుగురు చనిపోయారు. తారాపీఠ్ ఆలయానికి వచ్చిన భక్తులు స్థానికంగా ప్రైవేటు హోటల్లో బస చేశారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ACలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు అంటుకుని, పొగలు కమ్మేయడంతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించారు. #😓భారీ అగ్నిప్రమాదం..చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు
9 shares