🟢వై.యస్.జగన్

86 Posts • 111M views
YS Jagan Mohan Reddy
757 views 24 days ago
విశాఖ బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల్ని కాపాడే అవకాశం ఉన్నా..చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రమాదంపై సమాచారం అందినా వేగంగా అధికారులు, ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టకపోవడంతోనే ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. #🏛️రాజకీయాలు #🗞పాలిటిక్స్ టుడే #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్‌డేట్స్
15 likes
16 shares