మాతృమూర్తి పుట్టా పోలమ్మ మృతి చెందిన విషాదంలో ఉన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరు నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢