కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొని ఆటల పోటీల విజేతలకు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ గారు... ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు గారు, కటకం శెట్టి బాబీ గారు,నూరుకుర్తి వెంకటేశ్వర రావు గారు,బోళ్ల కృష్ణ మొహన్ గారు,జీని శ్రీనుగారు, సోదే ముసలయ్య గారు, రేమ్స్ గారు, రామకృష్ణ గారు,గంగాద్రి గారు, నాయుడుగారు,గౌతమ్ గారు, పృద్వి గారు, తదితరులు, పాల్గొన్నారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్