ShareChat
click to see wallet page

దోపిడీలు, దౌర్జన్యాల జగన్ పాలనలో 2022 సంవత్సరం జూన్ 9వ తేదీన నడిరోడ్డుపై పట్టపగలు జరిగిన దందా ఇది. తుని వైపు వెళ్లే మార్గంలో పశువుల రవాణా వాహనాల నుంచి హైవే పెట్రోలింగ్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. నాటి తన పాలనలో జరిగిన దారి దోపిడీలను ఇప్పుడు జరిగినట్టుగా ప్రచారం చేస్తున్న జగన్ దొంగ తెలివితేటలు ఇవి.. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

577 ने देखा
23 घंटे पहले