INSTALL
Your browser does not support the video tag.
Nara Lokesh
కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు గురువారం ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విందు సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. రాజకీయాలకు దూరంగా కుశల ప్రశ్నలు, సరదా సంభాషణలతో సమయం గడిచిపోయింది. కుటుంబాల మధ్య అనుబంధానికి వేదికగా ఆత్మీయ సమ్మేళనం నిలిచింది. విందు ముగిశాక మంగళగిరి పట్టుచీరలను చిరుకానుకగా సోదరీమణులకు అందజేశాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
665 ने देखा
8
10
कमेंट
Your browser does not support JavaScript!