ట్రైన్ జర్నీలో సామాన్యుడి పరిస్థితి ఇది..!
భారతీయ రైల్వే వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ ముంబై లోకల్ రైళ్లలో, జనరల్ బోగీల్లో సామాన్యుడి కష్టాలు తీరడం లేదు. కాలు పెట్టే సందు లేక కిక్కిరిసిన బోగీల్లో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఫుట్బార్డు ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. సామాన్య ప్రయాణికుడి రక్షణ కోసం మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్