*రిటైర్డ్ ఇంజినీర్.. 2.5Kgల బంగారం, 20 కేజీల వెండి సీజ్*
విశాఖకు చెందిన పంచాయతీరాజ్ రిటైర్డ్ SE కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాలపై ACB అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 2.5 కేజీల బంగారం, 20 కేజీల వెండి, రూ.62 లక్షల నగదుతో పాటు 18.57 ఎకరాల భూమి, పలు ప్లాట్లను గుర్తించి సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించిన కేసులో ఈ భారీ అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి.
#📰ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 #🤗గుడ్న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్