ShareChat
click to see wallet page

గణతంత్ర దినోత్సవం సందర్భంగా  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు.అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి,  గౌరవ వందనం సమర్పించారు. #NaraChandrababuNaidu #RepublicDay2026 #andhrapradesh #🧾నా రాజ్యాంగ హక్కులు⚖️

360 ने देखा