ఈ రైతు ఆలోచన అదుర్స్.. ఆదాయం డబుల్!
ఒడిశాలోని సుందరడ్కు చెందిన ఒక రైతు సాగులో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. తన చేపల చెరువుపై ట్రెల్లిస్ (పందిరి) నిర్మించి పైన సొరకాయ వంటి తీగ జాతి కూరగాయలను పండిస్తున్నారు. కింద చేపల పెంపకం, పైన కూరగాయల సాగుతో తక్కువ స్థలంలోనే రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. ఈ సమన్వయ సాగు విధానం భూమిని తెలివిగా వాడుకోవడమే కాకుండా ఇతర రైతులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్