కరువు నేలకు కాళేశ్వరం జలాలు..
నీళ్లను చూసి మురిసిపోతున్న రైతన్నలు.!
ఆలేరు నియోజకవర్గం, ఆత్మకూర్ (M) మండలం రాయపల్లి గ్రామంలోని బిక్కేరు వాగులోకి చేరుకున్న కాళేశ్వరం జలాలు
అపర భగీరథుడు కేసీఆర్ నిరంతర కృషి వల్లనే నీళ్లొచ్చినయని
ఆయన చిత్రపటానికి జలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
#KaleshwaramProject
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్