#🎯AP రాజకీయాలు భావితరాలకు భవిష్యత్ ను అందించే క్వాంటం వ్యాలీకి వేదిక కానుంది మన ప్రజా రాజధాని అమరావతి. *సీఎం శ్రీ నారా చంద్రబాబునాయుడు* గారి సారధ్యంలోకి కూటమి ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఆవిష్కృతంకానున్న క్వాంటం వ్యాలీ.. రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది.
భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా.. సుమారు 80వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి.
ఈ క్వాంటం వ్యాలీ ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అరుదైన, అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్ కు దక్కింది. #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #✋బీజేపీ🌷
#🧓నరేంద్ర మోడీ