ShareChat
click to see wallet page

సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరించాలని సంవత్సరాలుగా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త రోడ్డు వేయడంతో పాటు విస్తరణ పూర్తయింది. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు రయ్ రయ్ మంటూ ప్రయాణం సాగుతోంది.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

456 ने देखा
1 दिन पहले