మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు పుణే జిల్లాలోని బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్,ఎంపీలావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు.
#NaraLokesh
#AjitPawar
#AndhraPradesh #🙄మరో సంచలనం..కేసీఆర్కు సిట్ అధికారుల నోటీసులు..!