ShareChat
click to see wallet page

అమెరికాతో ఒప్పందం.. మోదీకి ఎంపీల సన్మానం ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యు లందరికీ మోదీ అభివాదం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. మరోవైపు ఇండియాపై విధించిన టారిఫ్స్ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు #🏛️రాజకీయాలు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

616 ने देखा