ShareChat
click to see wallet page

గత ప్రభుత్వం అనర్హులను దివ్యాంగులుగా చేర్చి పింఛన్లు మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రీ-వెరిఫికేషన్ నిర్వహించి, అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తోంది. దివ్యాంగుల పింఛన్లు ఎక్కడా ఆగలేదు. - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ #APAssembly #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

536 వీక్షించారు