10వేల మందితో 'బాగురుంబా నృత్యం'
ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో బోడో తెగ కళాకారులు తమ సంప్రదాయ బాగురుంబా నృత్యంతో ఆయనను ఆశ్చర్యపరిచారు. గువాహటి స్టేడియంలో ఏకంగా 10 వేలమంది కళాకారులు ఒకేసారి ఈ నృత్యం చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బాగురుంబా నృత్య ప్రదర్శన కావడం విశేషం. బోడో తెగ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారు. ఆ దృశ్యాలను ఆయన SMలో పంచుకున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్