విశాఖ ఎకనమిక్ రీజియన్ - రూ.28 వేల కోట్లు బడ్జెట్ .
స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుకు కూటమి ప్రభుత్వం ప్రాంతీయ సమగ్రాభివృద్ధి విధానాన్ని అవలంభిస్తోంది. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో మెట్రో రైల్ తో సహా రూ.28,000 కోట్ల ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#iTDPforTDP
#HOPEAGMT6816
#📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్