విజయనగరం కలెక్టరేట్లో జరిగిన Twenty Point Programme సమీక్ష సమావేశంలో...
విజయనగరం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు మరియు డ్రైనేజ్ సమస్యలు గురించి ప్రస్తావిస్తున్న శాసనసభ్యులు శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గది రాజుగారు...
స్వర్ణాంధ్ర సాకారానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సందర్భంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీసులో కమిటీ ఛైర్మన్ శ్రీ లంక దినకర్ గారు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల అమలుపై సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది... #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱