విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
AP: విశాఖ తీరంలో నేడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష) జరగనుంది. ఇండియన్ నేవీ నుంచి యుద్ధ నౌకలు, సబ్మెరైన్లతో పాటు మరో 70కి పైగా దేశాల నుంచి నౌకలు ఇందులో పాల్గొననున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాసేపట్లో ఐఎన్ఎస్ సుమేధ నుంచి నౌకలను సమీక్షిస్తారు. సీఎం చంద్రబాబు కూడా ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్