ShareChat
click to see wallet page

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో కలిసిన హైదరాబాద్ జర్నలిస్ట్ కె.వెంకట్రామి రెడ్డి (కేవీఆర్). జర్నలిస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా. కేవీఆర్‌కు అవసరమైన న్యాయసహాయం పార్టీ అందిస్తుందని వైయస్‌ జగన్‌ హామీ ♥️ #😇My Status

512 ने देखा
11 घंटे पहले