ShareChat
click to see wallet page

నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి నమోదుకు సిద్ధం..! #KishoreGunukula #janasenasadhak శస్త్ర చికిత్సఅనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కిషోర్ గునుకుల గారి నివాసానికి వేములపాటి అజయ్ గారు మరియు ఇతర నాయకులు వెళ్లి, ఉద్యమి సభ్యత్వ నమోదు చేశారు. మొదటి సభ్యత్వాన్ని వేములపాటి అజయ్ గారు నమోదు అనంతరం గునుకుల కిషోర్ గారు కూడా సభ్యత్వం స్వీకరించారు. గతంలో నమోదైన సభ్యత్వాల కంటే గణనీయంగా పెంపు సాధించినట్లు పేర్కొంటూ, ఈ సంవత్సరం లక్ష సభ్యత్వాల లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. జిల్లా ఉద్యమి సమన్వయకర్తగా శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో, అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తల సహకారంతో ఈ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా లక్ష సభ్యత్వాల లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో, క్రమబద్ధంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. #💫శుక్రవారం స్పెషల్ రాశిఫలాలు 🌟 నెల్లూరు జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమి నమోదు కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. #JanasenaUdyami #JSPNellore #trend #janasena #trendingnow #JanaSenaParty #PawanKalyan

523 వీక్షించారు
15 రోజుల క్రితం