ShareChat
click to see wallet page

తమ నేతలని ఆదర్శంగా తీసుకుని, వైకామా పార్టీ కార్యకర్తలు, మహిళల పై పశువుల్లా పడుతున్నారు. తాజాగా హిందూపురం మండలంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు వైకామా కార్యకర్త గోవర్ధన్. కర్ణాటకకు చెందిన తల్లి కూతుర్లు ఉపాధి కోసం మూడేళ్ల క్రితం హిందూపురం మండలానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. తండ్రి లేకపోవడం, తల్లి అనారోగ్యంతో బాధపడుతూ పేదరికంతో ఉండడంతో బాలిక చదువు మాని తల్లి ఆలన పాలన చూసుకుంటుంది. ఈ క్రమంలోనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసాడు వైకామా పార్టీ కార్యకర్త. తల్లి ఫిర్యాదుతో పోలీసులు వైకామా కార్యకర్త గోవర్ధన్ ని అదుపులోకి తీసుకున్నారు. వైకామా కార్యకర్త పై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. #YKamaParty #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

606 ने देखा