*ప్రతి జిల్లా లో ఓ సైబర్ పోలిస్టేషన్
AP రాష్ట్రంలో సైబర్ నేరాల వల్ల ప్రజలు భారీగా నష్టపోతున్నారు...
2024లో రూ.974 కోట్లు, 2025లో రూ.815 కోట్లు నష్టపోయారు
ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం డిజిటల్ యుగంలో జాగ్రత్తే మీ ఆయుధం లింక్ క్లిక్ చేసే ముందు ఆలోచించండి... 100 * #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్