తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh #🌑కొత్త అమావాస్య వేళ..పొరపాటున కూడా ఇలా చేయవద్దు?