తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం దక్కిందంటే... దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే అది శ్రీ పొట్టి శ్రీరాములుగారు చేసిన ప్రాణ త్యాగం వల్లనే. భావి తరాలకు ఆ మహనీయుడి త్యాగాన్ని తెలియజేసేందుకు రాజధాని అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'అమరజీవి త్యాగశిల్పం' (Statue of sacrifice) విగ్రహాన్ని సీఎం చంద్రబాబు గారు ఈరోజు ఆవిష్కరిస్తున్నారు.
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్