ShareChat
click to see wallet page

VIDEO: నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది! రైల్వే భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ పహర్పూర్ స్టేషన్లో ట్రాక్ల మధ్య కలప దుంగలను డంప్ చేశారు. అయితే అటుగా వచ్చిన రైలు దుంగలను ఢీకొట్టడంతో ఒక మొద్దు ఎగిరి పక్కనే ఉన్న మహిళకు తగిలిన వీడియో వైరలవుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు రైలు ద్వారా అక్రమంగా కలపను తరలించి ట్రాక్ల మధ్య అన్లోడ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్

351 ने देखा