రైతుబంధు కాదు.. రాహుల్ బంధు: KTR
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఆపేసిందని ప్రజలు నిర్ధారణకు వచ్చారని KTR అన్నారు. దాని స్థానంలో CM రేవంత్ 'రాహుల్ బంధు' అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. దాని కింద ఏటా ₹1,000 కోట్లు రాహుల్ గాంధీకి పంపుతున్నారని ఆరోపించారు. పదవి కాపాడుకునేందుకే CM ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3 విడతల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిందన్నారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్