జనసైనికులకు వీరమహిళలకు అండగా నిలిచేందుకు, వారి జీవితాలకు, కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో, వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత శ్రీ PawanKalyan గారు శ్రీకారం చుట్టారు.
కేవలం సభ్యత్వం, ₹5 లక్షల ప్రమాద బీమా మాత్రమే కాకుండా, వారికి నాయకత్వ అవకాశాలు కల్పించే అవకాశాలు ఈ ఉద్యమి సభ్యత్వం కల్పించనుంది.
పిఠాపురంలో ఇప్పటికే ప్రారంభమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఇప్పుడే మీ సభ్యత్వం నమోదు చేసుకోండి.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #😎మా నాయకుడు గ్రేట్✊ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన