ShareChat
click to see wallet page

విద్యాశాఖ మంత్రి నారా  లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి..''తల్లికి వందనం'',''మెగా పేరెంట్-టీచర్ మీట్ (పీటీఎం) '', వంటి  కార్యక్రమాలు అమలు, మెగా డీఎస్సీ ద్వారా  16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. -  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #APAssembly #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

500 వీక్షించారు
16 గంటల క్రితం