శ్రీవారి భక్తుల్లో చాలామంది తుంబుర తీర్థం దర్శించుకునేందుకు ట్రెక్కింగ్ బృందాలుగా ఏర్పడి వెళ్తుంటారు. వీరి కోసం టీటీడీ అల్పాహారం, పాలు, మజ్జిగ, నీరు, ఆహారం, వైద్య సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. టీటీడీ సౌకర్యాలకు ఫిదా అయిన ఓ వ్యక్తి చేసిన వీడియో ఇది.
#TTD
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్