శాంతిభద్రతలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్! 😡
తెలంగాణలో పాలన పడకేసింది.. నేరాలు రాజ్యమేలుతున్నాయి!
హైదరాబాద్ నడిబొడ్డున, కోటి వంటి రద్దీ ప్రాంతంలో పట్టపగలే తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దోచుకెళ్తున్నా పట్టించుకునే నాథుడే లేడు!
నిజామాబాద్లో గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గారు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం. అధికారులకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
#👨రేవంత్ రెడ్డి #🔹కాంగ్రెస్ #📰ఈరోజు అప్డేట్స్ #👨💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱