2019 - 2024 మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పై, పార్టీ నాయకులు పై @YSRCParty కాలకేయులు చేసిన దాడులు..
1) చంద్రబాబు గారి నివాసంపై జోగి రమేష్ రాళ్ళ దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారు.
2) మంగళగిరిలో కేంద్ర కార్యాలయంతో పాటు గన్నవరం,గుడివాడ పార్టీ ఆఫీస్ ల మీద దాడులు చేశారు.
3) అమరావతిలో చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు..
4) యర్రగొండపాలెంలో కాన్వాయ్ పై రాళ్ళ దాడిలో NSG కమాండో గాయపడ్డాడు.
5) విశాఖలో రౌడీలతో రాళ్ళ దాడి చేశారు.
6) తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో రాళ్ళ దాడి చేశారు.
7) చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో రాళ్ళ దాడి చేశారు.
8)నందిగామ నియోజకవర్గంలో కరెంటు ఆపేసి రాళ్ళ దాడి చేశారు.
9) పుంగనూరులో,అంగళ్ళ దగ్గర రాళ్ళ దాడి చేసి ఎదురు టీడీపీ కార్యకర్తల మీద వందల కేసులు పెట్టారు.అందుకే ఆ చిత్తూరు SP పోస్టింగ్ లేకుండా కూర్చున్నాడు!
10) అనపర్తిలో మీటింగ్ పెట్టకుండా అడ్డుకున్నారు..
11).భీమవరం లో యువగళం పాదయాత్ర మీద రాళ్ళ దాడి చేశారు!!
12)పుంగనూరు లో రామచంద్ర యాదవ్ ఇంటిబ్మెడ అకారణంగా దాడి చేసి తగలపెట్టారు!
13) పట్టాభి ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు!భార్య పిల్లల నీ భయభ్రాంతులను చేశారు!
ఇవి కొన్ని మాత్రమే!!
పద్ధతిగా,ట్రాన్స్పరెంట్ గా పాలన చేసి గుడ్ గవర్నెన్స్ , గుడ్ అడ్మినిస్ట్రేషన్ అందించడం అంటే ఇదేనా!? జగన్ ను మించి పోయింది అలవోకగాఅబద్ధాలు చెప్పడంలో!!
..
ప్రజలు ఆ అయిదేళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మిమ్మల్ని 151 నుండి 11 కి దించినప్పుడు అయిన అర్ధం అయి ఉంటది అనుకున్నాం!! ప్చ్....కొవ్వు ఇంకా దిగలేదు!! అదే మత్తులో,కొవ్వెక్కి ఉండండి!!మాకు కావాల్సింది కూడా అదే!!
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🎯AP రాజకీయాలు #🎯AP రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్