జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూముల రీ-సర్వే ప్రజల భూములను కాపాడటం కోసం కాదు. వాటిని ఆక్రమించుకోవడానికి తీసుకొచ్చిన కార్యక్రమం.రైతుల భూములను '22A' జాబితాలో పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేశారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్