రైల్వే గేట్ సిబ్బంది నిర్లక్ష్యం.. పట్టాలు దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.
జార్ఖండ్లోని జాసిదిహ్-మధుపూర్ రైల్వే లైన్లో ప్రమాదం.
సమయానికి సిబ్బంది రైల్వే గేట్ వెయ్యకపోవడంతో.. రోహిణి - నవదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#📽ట్రెండింగ్ వీడియోస్📱