ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్ల వయసులోపు ఉన్నవారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన వచ్చింది. అందరితో చర్చించి వయసు నిర్ణయిస్తాం. సోషల్ మీడియా చెడు ప్రభావాల వల్ల మన పిల్లలు నష్టపోవటానికి వీలు లేదు. 90 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕షేర్చాట్ అప్డేట్స్