Black Day: విషాద ఘటనకు ఏడేళ్లు
దేశ సైనిక చరిత్రలో మరచిపోలేని అత్యంత భయానకమైన దాడుల్లో పుల్వామా ఉగ్రదాడి ఒకటి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ఈ ఆత్మాహుతి దాడిలో ఏకంగా 40 మంది భారత సైనికులను బలిగొంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్లో డిమాండ్లు రాగా సరిగ్గా 12 రోజులకు FEB 26న బాలాకోట్లోని ఉగ్రవాదులపై భారత వాయుసేన విరుచుకుపడింది. పుల్వామా ఘటనకు నేటితో ఏడేళ్లు కాగా అమరసైనికులను ఇంకా యావత్ భారత్ స్మరిస్తూనే ఉంది. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్