దేశంలో తొలి అండర్వాటర్ రోడ్ కం రైల్ టన్నెల్.. ఎక్కడంటే?
దేశంలోనే తొలి అండర్ వాటర్ రోడ్ కం రైల్ టన్నెల్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీగర్భంలో 15.8KM ట్విన్ ట్యూబ్ సొరంగంతో కూడిన 33.7KM పొడవైన ప్రాజెక్టుకు రూ.18,662 కోట్లు వెచ్చించనుంది.
ఇది NH-15లోని గోహప్పూర్ను NH-71 5లోని నుమాలిఘర్ను కలుపుతుంది. రెండు నగరాల మధ్య దూరం 240KM నుంచి 34KMకు తగ్గనుంది.
ప్రయాణ సమయం 6 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్