ShareChat
click to see wallet page

🟥 BREAKING NEWS ⚠️ తిరుపతి జిల్లా రాజకీయాల్లో కలకలం తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేనా MLA అరవ శ్రీధర్ పై ఒక మహిళా ఉద్యోగిని తీవ్ర ఆరోపణలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 📌 ఆరోపణల ప్రకారం… సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో MLA సన్నిహిత సంబంధం పెంచుకున్నాడని ఉద్యోగం పేరుతో ఒత్తిడి తెచ్చాడని వివాహం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని దీర్ఘకాలంగా ఆమెను వేధించాడని గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నట్లు సమాచారం 🚨 బెదిరింపుల ఆరోపణ బాధిత మహిళ చెబుతున్న వివరాల ప్రకారం: ఆమెపై నిరంతరం ఫోన్ కాల్స్ ద్వారా ఒత్తిడి కోరిక నెరవేర్చకపోతే తన చిన్నారికి హాని చేస్తానని బెదిరింపులు భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి మహిళ భర్తకు కూడా ఫోన్ చేసి హెచ్చరికలు ఇచ్చినట్లు ఆరోపణలు ⚖️ కేసు దర్యాప్తు వైపు? ఈ వ్యవహారంపై అధికారిక ఫిర్యాదు నమోదైందా? పోలీసుల స్పందన ఏమిటి? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. 🗣️ ఎమ్మెల్యే స్పందన? ఈ ఆరోపణలపై MLA అరవ శ్రీధర్ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.. ----- #BreakingNews #Tirupati #RailwayKodur #PoliticalControversy #Allegations #APNews ##RAJHన్యూస్ #పవన్ కళ్యాణ్

878 ने देखा