ShareChat
click to see wallet page

రాయలసీమ రైతులకు మైక్రో ఇరిగేషన్ ఎంతో అత్యవసరమైనది. తెలుగుదేశం హయాంలో ఇచ్చిన మైక్రో ఇరిగేషన్ సబ్సిడీని గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. రైతుల ఇబ్బంది తెలిసినప్పటికీ ఆనాటి ముఖ్యమంత్రి రైతులను కనికరించలేదు #APAssembly #AndhraPradesh #🍰HBD సునీల్🥳

611 ने देखा