*రూ.2.52 కోట్లు పట్టివేత*
*ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం వాహనాల తనిఖీల్లో పట్టుకున్న ఎర్రగుంట్ల పోలీసులు...
* ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును వాహనాల తనిఖీలు పట్టుకున్న పోలీసులు
* కారులో చెక్ చేయగా 500 రూపాయల నోట్లు రూ. 2.52 కోట్ల నగదు ...
* ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలు గా గుర్తింపు
* గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బు తీసుకొస్తున్నామని వెల్లడి
* ఐతే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపలేదు
* దీంతో డబ్బును సీజ్ చేసిన ఎర్రగుంట్ల పోలీసులు
* డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామన్న ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి...
JOURNALIST_007 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢