ShareChat
click to see wallet page

ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.జనవరి 4వ తేదీన ఉదయం 11 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుండి భోగాపురం విమానాశ్రయానికి రానుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పారిశ్రామిక రంగం, పర్యాటక రంగంలో గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఉంది. #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

634 వీక్షించారు