మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంలా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికి వస్తే అది వారికి చివరి రోజు అవుతుందని నేను హెచ్చరించాను. చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పాను. ఆ భయంతో ఆ మృగం ప్రాణాలు తీసుకుంది. #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱