రైతుకు 'భరోసా'.. ఢిల్లీకి 'నజరానా'? రేవంత్ రెడ్డి మాటల వెనుక అసలు కథ!
"మాటల గారడీతో ఇంకో రెండేళ్లు నెట్టుకొచ్చే ప్లాన్! రైతు కడుపు కొట్టి ఢిల్లీకి మూటలు పంపడమే కాంగ్రెస్ మార్క్ పాలనా? సామాన్యుడి ఆవేదన వినేవారే లేరా?"
----
తెలంగాణలో రైతు భరోసా ఇప్పట్లో వచ్చేలా లేదు! "ఇంకో రెండు ఏళ్లు ఇలాగే చెబుతూ కాలక్షేపం చేస్తారు" అంటూ సామాన్య ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన రేవంత్ సర్కార్, ఇప్పుడు నిధుల లేమి సాకులు చెబుతుండటంపై రైతులు మండిపడుతున్నారు.
ప్రజల మాట: "ముందు గాంధీ కుటుంబానికి 100 కోట్లు కప్పం కట్టాకే మనకు రైతు భరోసా విదిలిస్తారేమో!" అంటూ సామాన్యులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టుల పేరుతో హడావిడి చేస్తున్న ప్రభుత్వం, అన్నదాతను మాత్రం గాలికి వదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-----
#RevanthReddy
#RythuBharosaDelay
#TelanganaFarmers
#CongressBetrayal
#DelhiToTelangana
#100CroreGift
#RythuBandhuStop
#RevanthSarkarFailure
#SocialMediaViral
##RAJHన్యూస్