తరతరాలుగా చీకటిలో మగ్గిపోయే వారి జీవితాల్లో, కూటమి ప్రభుత్వం వెలుగులు నింపింది. గిరిబిడ్డల్లో ఆనందం ఉప్పొంగింది.
జనావాసాలకు దూరంగా నల్లమల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తరతరాలుగా చీకటిలోనే జీవనం సాగించిన నల్లమల అడవితల్లి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపటంతో, వారి సంతోషానికి అవధులు లేవు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గారి చొరవతో 611 కుటుంబాలు మొదటి సారి విద్యుత్ వెలుగులు చూసాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్