50 సం.ల వయసు దాటిన చేనేత కార్మికులకు అందరికీ రూ.4,000 పెన్షన్ ఇస్తున్నాం. సుమారు 93,000 మందికి పెన్షన్లు అందిస్తున్నాం .రూ.791 కోట్లు పెన్షన్ గా అందించాం. టెక్స్ టైల్ పార్కులను కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం
#APAssembly
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్