ShareChat
click to see wallet page

మాటిచ్చిన విధంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. శాఖమూరులో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు,కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, ప్రజా ప్రతినిధులు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాల్గొన్నారు. #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh #😮కుప్పకూలిన బంగారం ధరలు..నేటి రేట్లు ఇలా👈

5.5K ने देखा
3 घंटे पहले